హీరోయిన్ రెజీనా చేతుల మీదుగా ‘కలర్స్ 2.0’ శ్రీకాకుళంలో ప్రారంభం
▪️ 53వ బ్రాంచీ లాంచ్ చేసిన ‘కలర్స్ హెల్త్కేర్’ ▪️ అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుక ▪️ ఆధునిక టెక్నాలజీతో 'కలర్స్ 2.0' ట్రీట్మెంట్ -అత్యుత్తమ టెక్నాలజీ సహాయంతో కలర్స్ వెల్నెస్ లో సేవలు:-కలర్స్ యాజమాన్యం శ్రీకాకుళం:- ప్రముఖ హెల్త్కేర్ సంస్థ ‘కలర్స్ (Kolors)’ తన నూతన బ్రాంచ్ కలర్స్ 2.0ను ఘనంగా ప్రారంభించింది. శ్రీకాకుళం నగరంలోని పాలకొండ రోడ్డు, పాండురంగ వీధిలో ఏర్పాటు చేసిన ‘కలర్స్ (Kolors) హెల్త్కేర్’ నూతన బ్రాంచీని హీరోయిన్ రెజీనా కాసాండ్రా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒత్తిడిని అధిగమించడం, అధిక ఆలోచనలను దూరం చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం, అందం పొందవచ్చని అన్నారు. తనకు సౌత్ ఇండియా ఫుడ్ అంటే చాలా…
